ఢిల్లీ
వీటితో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా నేడు ఉప ఎన్నికల పోలింగ్ జరగనుంది. కర్ణాటకలో అజిత్ పవర్ మరణంతో ఖాళీ అయిన మహారాష్ట్రలోని దావణగెరె సౌత్, బాగల్ కోటే, బారామతి స్థానానికి నేడు పోలింగ్ జరగనుంది.
