భారతదేశం
ఓయ్-చంద్రశేఖర్ రావు
దేశవ్యాప్తంగా లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తీపి కబురు అందింది. వారికి రెండు శాతం కరువు భత్యం లభించింది. ఈ మేరకు సంబంధిత ప్రతిపాదనలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొద్దిసేపటి క్రితమే వారు ఆమోదం తెలిపారు. ఈ పెంపు వల్ల లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు అదనంగా రెండు శాతం డీఏ పొందనున్నారు.

